ఇంటింటికి సీపీఐ నాయకుల ప్రచారం

ఇంటింటికి సీపీఐ నాయకుల ప్రచారం

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని 45వ వార్డులో ఇంటింటికి సీపీఐ కార్యక్రమం సోమవారం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్యవసర సరుకులు, గ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని పేర్కొన్నారు.