VIDEO: భారీగా యాదాద్రి ఆలయ నిత్య ఆదాయం

BNR: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదివారం 3, 463 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా 5.1,73,100, విక్రయాలు రూ.19,00,190, VIP దర్శనాలు రూ. 9, 60,000, బ్రేక్ దర్శనాలు 5.4,75,500, 5.5,75,100, యాదరుషి నిలయం రూ. 2,43,002, ప్రధాన బుకింగ్ రూ. 2,62,850, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి 5.50,52,970 ఆదాయం వచ్చింది.