నల్ల బ్యాడ్జీలతో ఏఈఓల నిరసన

నల్ల బ్యాడ్జీలతో ఏఈఓల నిరసన

ADB: మహబూబాబాద్‌లో ఏఈఓలను అకారణంగా ముగ్గురు సస్పెండ్ చేసినందుకు మంగళవారం నిర్మల్ జిల్లా ముధోల్ డివిజన్ ఏఈఓవో లోకేశ్వరం రైతువేదికలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టీఏఈవో ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ.. సస్పెన్షన్‌పై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏఈఓలపై ఉన్న సస్పెన్షన్‌పై  వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నారు.