ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ షెడ్యూల్ విడుదల
MHBD: తొర్రూర్ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశలకు ప్రక్రియ ప్రారంభమైంది. కళాశాలలో బీఏ(తెలుగు, ఇంగ్లీష్ మీడియం), బీకాం, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడత రిజిస్టర్ ప్రక్రియ ఈనెల 17 నుంచి మే 7 కొనసాగుంది. విద్యార్థలు గడువులోపు వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవాలి తెలిపారు.