రేపల్లెలో PGRS కార్యక్రమం

రేపల్లెలో PGRS కార్యక్రమం

BPT: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించారు. 59 మంది స్వయంగా తమ సమస్యలు ఎస్పీకు విన్నవించుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని చెప్పుకొచ్చారు. గడువులోగా వినతులను పరిష్కరించాలని ఆదేశించారు.