నేటి కూరగాయల ధరలు ఇవే..

నేటి కూరగాయల ధరలు ఇవే..

కృష్ణా: గన్నవరం రైతు బజార్‌లో కేజీలలో కూరగాయల ధరలను వ్యవసాయ వాణిజ్యశాఖ అధికారులు బుధవారం తెలిపారు. టమాటా రూ.14, వంకాయ రూ.22, బెండకాయ రూ.18, పచ్చిమిర్చి రూ.23, కాకరకాయ రూ.34, బీర రూ.26/35, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.29, దొండకాయ రూ.16, బంగాళదుంప రూ.28, గోరుచిక్కుళ్లు రూ.30, దోస రూ.18, అల్లం రూ.44, బీట్‌రూట్ రూ.27, కీరదోస రూ.37, ఉల్లిపాయలు రూ.20లుగా ఉన్నాయి.