VIDEO: పులివెందులలో వైసీపీ నేతల ప్రత్యేక పూజలు
KDP: TTD ఛైర్మన్ BR నాయుడు చేసిన వ్యాఖ్యలపై నిరసనగా వైసీపీ నాయకులు శనివారం పులివెందులలో ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆయనకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరమని,TTD ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.