పరిగిలో ట్రై సైకిళ్లు పంపిణీ
సత్యసాయి: పరిగి ఎంపీడీవో కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 31 తోపుడు బండ్లు, 27 ట్రైసైకిళ్లు, 286 డస్ట్బిన్లను పంచాయతీ వారీగా పంపిణీ చేశారు. మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.