జగ్జీవన్ రామ్కు నివాళులర్పించిన ఎమ్మెల్యే
MDCL: బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా బాలానగర్లోని చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బాలానగర్ మాజీ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.