'నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలి'

'నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలి'

KRNL: కర్నూలులో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రాంబొట్ల ఆలయంలో గణేశుడిని దర్శించి పూజలు నిర్వహించిన ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యేలు చరితారెడ్డి, పార్థసారథి, శ్యామ్బాబు, మేయర్ రామయ్య, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.