'మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి'

'మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి'

NRPT: జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని కలెక్టరేట్‌లో మాదకద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, అందుకు అనుగుణంగా అధికారులు పని చేయాలని పేర్కొన్నారు.