VIDEO: ఖమ్మంలో నేటి మిర్చి, పత్తి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,500, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.8,000, కొత్త మిర్చి రూ.16,011 పత్తి ధర రూ.6,900 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా.. అటు నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.