VIDEO: 'ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది'

VIDEO: 'ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది'

SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ 96,309 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.