పార్క్‌ను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే

పార్క్‌ను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే

HYD: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 5వ వార్డు శ్రీపురి కాలనీలో పార్క్‌ను కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పునర్నిర్మించారు. ఈ పార్క్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడంతో గురువారం ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరయ్యారు. అన్ని వసతులతో పార్క్‌ను పునర్నిర్మించడంతో కాలనీవాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.