రామగుండం- మణుగూర్ రైల్వేలైన్‌కు గ్రీన్ సిగ్నల్

రామగుండం- మణుగూర్ రైల్వేలైన్‌కు గ్రీన్ సిగ్నల్

BDK: కోల్ కారిడార్‌ను కలిపేందుకు ఇరవై ఐదేళ్ల క్రితం ప్రతిపాదించిన రామగుండం-మణుగూర్ బ్రాడ్ గేజ్ రైల్వేలైన్ మార్గం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం 2026-27 ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ రైలు మార్గానికి రూ. 2,911 కోట్ల 84 లక్షల రూపాయలు, పెద్దపల్లి- నిజామాబాద్ డబుల్ లైన్ సర్వేకు రూ.3.56 కోట్లు కేటాయించారు.