రౌడీ షీటర్ల కు కౌన్సిలింగ్

రౌడీ షీటర్ల కు కౌన్సిలింగ్

SKLM: జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లలో ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో రౌడీషీటర్లకు పోలీసులు బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ మేరకు నేర ప్రవృత్తికి స్వస్తి పలకి, సత్ప్రవర్తనతో నడుచుకోవాలని అన్నారు. నేరాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలకు దూరంగా ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.