జనగణనకు కేంద్రం ఆమోదం.. నిధులు కేటాయింపు

జనగణనకు కేంద్రం ఆమోదం.. నిధులు కేటాయింపు

జనగణనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.11,718 కోట్లను కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు తెలియజేసిన ఆయన.. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి 2027లో 2 దశల్లో జనగణన చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బొగ్గు గనుల్లో సంస్కరణలు, భారత్-ఒమన్ ఫ్రీ ట్రేడ్ డీల్, బీమా రంగంలో ఫుల్ FDIలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడిచాంరు