ఈనెల 7న కాకినాడలో ఉద్యోగ మేళా

ఈనెల 7న కాకినాడలో ఉద్యోగ మేళా

కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నవంబర్ 7న ఇసుజు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ M.V.G. వర్మ తెలిపారు. 2022-2025 మధ్య ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 9848738841 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.