రాష్ట్రస్థాయి అవార్డులతో వైద్యులకు సన్మానం
GDWL: జిల్లా వైద్యులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని డీఎంహెచ్ఎ డాక్టర్ సంధ్యా కిరణ్మయి అన్నారు. World Health Day సందర్భంగా హైదరాబాద్లో మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న బృందాన్ని గురువారం సన్మానించారు. డాక్టర్ ప్రియాంక, నందకిషోర్, ఏఎన్ఎం సాలమ్మలను అభినందించారు.