నెల్లూరులో హైడ్రోపోనిక్ యూనిట్‌ను సందర్శించిన విద్యార్థులు

నెల్లూరులో హైడ్రోపోనిక్ యూనిట్‌ను సందర్శించిన విద్యార్థులు

ప్రకాశం: నెల్లూరులోని ఆరోహ వనం హైడ్రోపోనిక్ యూనిట్‌ను సి.ఎస్.పురం కదిరి బాబు రావు వ్యవసాయ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం బీ.ఎస్.సీ (ఆనర్స్) వ్యవసాయ విద్యార్థులు బుధవారం సందర్శించారు. ‘కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి సాంకేతికత’ కోర్సులో భాగంగా జరిగిన ఈ పర్యటనలో, నిపుణులు డాక్టర్ బసవరాజు హైడ్రోపోనిక్ పద్ధతులపై అవగాహన కల్పించారు.