మహిళలకు ఉచిత శిక్షణ.. నేడే లాస్ట్!

మహిళలకు ఉచిత శిక్షణ.. నేడే లాస్ట్!

MBNR: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. లేడీస్ టైలరింగ్ కోర్సులలో ఈనెల 14 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. వయసు 19-45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 13లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.