VIDEO: పెంచలకోన క్షేత్రంలో మంత్రి ఆనం పర్యటన

VIDEO: పెంచలకోన క్షేత్రంలో మంత్రి ఆనం పర్యటన

NLR: పెంచలకోన క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఆలయ ప్రాంగణంలో రూ.6.50 కోట్ల నిధులతో శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరిక మేరకు అనేక ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు.