పిల్లలు పంతులుగా మారిన రోజు

పిల్లలు పంతులుగా మారిన రోజు

WGL: నల్లబెల్లి (M) లోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హెడ్‌మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి, ఉపాధ్యాయుడు కూనమళ్ల రాజన్ బాబు మార్గదర్శకత్వంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారారు. ఈ కార్యక్రమంలో రాధారపు శివాని హెడ్‌మాస్టర్‌గా, ఎర్ర లాస్య సర్పంచ్‌గా, బైరి ప్రసన్న ఏఏపీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.