'ప్రజావాణికి వచ్చే ఆర్జీలు పెండింగ్‌లో పెట్టవద్దు'

'ప్రజావాణికి వచ్చే ఆర్జీలు పెండింగ్‌లో పెట్టవద్దు'

SRCL: ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్‌లో పెట్టవద్దని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీపృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఇవాళ ప్రజావాణి నిర్వహించగా, ఇంఛార్జ్ కలెక్టర్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 86 అర్జీలు రాగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలన్నారు.