సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

AKP: అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన 19 మందికి సీఎం సహాయనిధి మంజూరైంది. ఈ మేరకు శుక్రవారం నక్కపల్లి హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయంలో రూ.17.23 లక్షలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు పాల్గొన్నారు.