విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,60,541 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 302 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 39 మంది దంపతులు శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 2,518 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.