VIRAL: అధికారులను బంధించిన రైతులు

VIRAL: అధికారులను బంధించిన రైతులు

TG: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతులు.. అధికారులను రైతు వేదికలో బంధించి తాళం వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం రేవంత్ పాలనలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ, రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.