'నగర ప్రజల నుండి వినతులు స్వీకరించిన కమిషనర్'

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే నగర ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నగర ప్రజలు తమ సమస్యలను ఆర్జీ రూపంలో నేరుగా మున్సిపల్ కమిషనర్కు అందజేశారు. ఆర్జీలు స్వీకరించిన అధికారులు త్వరగా పరిష్కరించాలన్నారు.