వార్డు సభ్యుల శిక్షణ ముగింపు
GDWL: అయిజ మండలంలో కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. చివరి రోజున MPDO భాస్కర్ యాదవ్ వెంకటాపురం వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో కార్యదర్శి స్వాతి మాట్లాడుతూ.. ఒక బలమైన స్త్రీ తన కోసం తాను నిలబడటమే కాకుండా, సమాజానికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.