షీలా నగర్‌లో చోరీ.. ముగ్గురు అరెస్ట్

షీలా నగర్‌లో చోరీ.. ముగ్గురు అరెస్ట్

VSP: షీలానగర్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధిచిన వివరాలను క్రైమ్ DCP లతా మాధురి గురువారం వెల్లడించారు. నర్సీపట్నానికి చెందిన నాగేశ్వరరావు, నెల్లూరుకు చెందిన రాంబాబు, జ్ఞాన ప్రకాష్ షీలా నగర్‌లోని నాగమణి ఇంట్లో గతనెల 13న 100 తులాల బంగారం, రూ. 13 లక్షలు దోచేశారు. వీరి నుంచి 72 తులాలబంగారం, రూ.9 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.