గడ్డి మందు తాగి వ్యక్తి మృతి
NDL: పాములపాడు గ్రామానికి చెందిన బోయ అమర్ (28) గడ్డి మందు తాగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అమర్ మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోవడంతో భార్య మందలించింది. ఈ నెల 14న ఇద్దరు గొడవపడి గడ్డి మందు త్రాగాడు కుటుంబ సభ్యులు కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.