జూద స్థావరాలపై దాడులు.. 16 మంది పట్టుబాటు

జూద స్థావరాలపై దాడులు.. 16 మంది పట్టుబాటు

పాత గుంటూరు పోలీస్ పరిధిలో టాస్క్ ఫోర్స్ రెండు సార్లు దాడులు చేసి పేకాట నిర్వహిస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకుంది. రూ.1,19,410 నగదు, 15 మొబైల్ ఫోన్‌లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. జిల్లాలో జూదం సహించబోమని పోలీసులు హెచ్చరించారు.