రేపు జిల్లాలో పర్యటించనున్న సీఎం

రేపు జిల్లాలో పర్యటించనున్న సీఎం

GNTR: జిల్లాలో సీఎం చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. నగరంలో ఆచార్య ఎన్‌జీ రంగా 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారని కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.