స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: తహశీల్దార్

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: తహశీల్దార్

ATP:  గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తహశీల్దార్ పుష్పావతి మాట్లాడుతూ.. ప్రజల నుంచి భూ సమస్యలు, వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించినిట్లు తెలిపారు. స్వీకరించిన ఆర్జీలకు అనుగుణంగా సంబంధిత అధికారులతో విచారణ చేపట్టి త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.