VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

 ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 15,600, నాన్ ఏసీ మిర్చి రూ. 8,100, అటు క్వింటా పత్తి ధర రూ. 6900గా జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత వారంతో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 100 చొప్పున పెరగగా, పత్తి మాత్రం స్థిరంగా ఉందని వ్యాపారస్తులు అన్నారు.