మాజీ సీఎంని మాజీ ఎమ్మెల్యే
PPM: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నేడు అరకు విచ్చేసిన సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందచేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని అధినేత పిలుపునిచ్చారు.