సీసీఐ కేంద్రంలో 71, 988 క్వింటాళ్లు పత్తి కొనుగోలు

సీసీఐ కేంద్రంలో 71, 988 క్వింటాళ్లు పత్తి కొనుగోలు

KMR: మద్నూర్ కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(CCI) కొనుగోలు కేంద్రానికి పత్తి అమ్మకానికి భారీగా వస్తోంది. శుక్రవారం వరకు కొనుగోలు కేంద్రంలో 3,933 మంది రైతుల నుంచి 71,988 క్వింటాళ్లు వరకు పత్తి వచ్చినట్లు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. కేవలం 2 రోజుల్లో 13వేల క్వింటాళ్లు వరకు పత్తి అమ్మకానికి రావడం విశేషం.ప్రైవేటులో 11,405 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.