నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యతలో పాల్గొన్న ఎమ్మెల్యే

నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యతలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా సీఎం చంద్రబాబు "నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత" కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఈరోజు విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో గల చెరువు వద్ద ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ప్రారంభించారు. భూగర్భ జలాలను పెంచడం, చెరువులను పూడికతీసి నీటిని సంరక్షించడం ప్రధాన లక్ష్యమన్నారు.