‘ఖాజీపేటలో రేపు మండల సర్వసభ్య సమావేశం’

‘ఖాజీపేటలో రేపు మండల సర్వసభ్య సమావేశం’

KDP: ఖాజీపేటలోని ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో రేపు మండల సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో దివిజ సంపతి ఇవాళ తెలిపారు. ఈ సమావేశ కార్యక్రమానికి ప్రభుత్వ శాఖల అధికారులు అందరూ తమ పూర్తి నివేదికలతో సమావేశానికి తప్పక రావలసి ఉంటుందన్నారు. ఎంపీటీసీ సభ్యులు, ప్రత్యేక అధికారులు తప్పక హాజరు కావాలన్నారు.