పాఠశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం

పాఠశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం

SDPT: బెజ్జంకి మండలం గుండారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీనివాస్, హెచ్‌ఎం నాగవేణి పాల్గొన్నారు.