స్థానిక ఎన్నికల దృష్ట్యా ప్రజలకు అవగాహన కార్యక్రమం

స్థానిక ఎన్నికల దృష్ట్యా ప్రజలకు అవగాహన కార్యక్రమం

SRCL: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా గ్రామస్థులందరూ సహకరించాలని ఎస్సై రమేష్ కోరారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికల దృష్ట్యా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోటీచేసే అభ్యర్థులు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.