VIDEO: విలువైన ఫోన్‌లు రికవరీ చేసిన పోలీసులు

VIDEO: విలువైన ఫోన్‌లు రికవరీ చేసిన పోలీసులు

KDP: ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కింద పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్స్‌ను బాధితులకు అప్పగించడంలో జిల్లా పోలీసులు కీలక పాత్ర పోషించారు. రూ.1.86 కోట్ల విలువైన 72 ఫోన్లను బాధితులకు ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ మంగళవారం అందజేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణ పద్ధతిలో ఉపయోగించి భారీ మొత్తంలో ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు.