'పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

'పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

JGL: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాయికల్ మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ అన్నారు. రాయికల్ పట్టణంలోని వన మహోత్సవంలో భాగంగా ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. మొక్కలను సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. మున్సిపల్ కార్యాలయ మేనేజర్ వెంకటి, వార్డు ఆఫీసర్ రజాక్, గంగారెడ్డి, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.