ఈ-పంట నమోదుకు నేడే తుది గడువు

ఈ-పంట నమోదుకు నేడే తుది గడువు

CTR: చిత్తూరు జిల్లాలో రబీ పంటల ఈ-పంట నమోదు 95 శాతం పూర్తైంది. మొత్తం 3.85 లక్షల పార్సిల్స్‌లో 3.66 లక్షల పార్సిల్స్ నమోదు అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళి తెలిపారు. గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో 100 శాతం నమోదు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.