చేపల వేటకు నేడు బహిరంగ వేలం

చేపల వేటకు నేడు బహిరంగ వేలం

ATP: కణేకల్లు మండలం కళేకుర్తి చెరువులో చేపల వేట కోసం నేడు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పీఏబీఆర్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధికారి డి.పెద్దబాబు నాయక్ తెలిపారు. ఉదయం 11:30 గంటలకు స్థానిక సచివాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. వేలంలో పాల్గొనే వారు ఆధార్ కార్డుతో పాటు 5 వేల రూపాయలు చెల్లించాలని సూచించారు.