రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎంపీ

రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎంపీ

ATP: గత ప్రభుత్వం 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసి రాయలసీమ రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను జీఓ 365 ద్వారా రద్దు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో రూ.10,014 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు.