నన్నయ్య వర్సిటీలో వైద్య శిబిరం
W.G: తాడేపల్లిగూడెం అధికవి నన్నయ యూనివర్సిటీలో బుధవారం మెడికల్ క్యాంపును ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. అకీరా వైద్య సిబ్బంది సుమారు 200 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.