పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్ట్

పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్ట్

E.G: గోపాలపురం మండలం వాదాలకుంటలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో  పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేపట్టారు. ఏడుగురిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 50,170 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. గ్రామాల్లో పేకాట, కోడి పందేలు వంటి జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.