ఆరోగ్య అవగాహన ర్యాలీ..పౌష్టికాహారం ప్రోత్సాహం

ఆరోగ్య అవగాహన ర్యాలీ..పౌష్టికాహారం ప్రోత్సాహం

NRPT:  పట్టణంలో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలనే అవగాహన కల్పించేందుకు DMHO జయ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సోమవారం జరిగిన ‘ఈట్ రైట్ వాక్ థాన్’లో ప్రధాన రహదారుల గుండా నడిచి, పౌష్టికాహారం, ఆరోగ్య సూత్రాలపై ప్రజలకు అవగహణ కల్పించారు. కొత్త ఆహార వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారికి లైసెన్స్‌లు అందజేశారు.