శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే...?

శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే...?

TPT: తిరుమల శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సోమవారం 76,096 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 26,289 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.01 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.